వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలను మాస్క్ పెట్టుకోవాలని వేధిస్తారు.. మరీ వైసీపీ యువ నేత పుట్టిన రోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3joWbCw
Monday, July 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment