Monday, July 20, 2020

వైసీపీ యువనేత బర్త్ డే వేడుకతో 45 మందికి కరోనా పాజిటివ్, సామాన్యులకే నిబంధనలా, లోకేశ్ ఫైర్

వైసీపీ యువనేత బర్త్ డే పార్టీలో కరోనా కలకలం రేగింది. 45 మందికి పాజిటివ్ రావడంతో హై టెన్షన్ నెలకొంది. మరికొందరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలను మాస్క్ పెట్టుకోవాలని వేధిస్తారు.. మరీ వైసీపీ యువ నేత పుట్టిన రోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3joWbCw

0 comments:

Post a Comment