Monday, July 20, 2020

5న అయోధ్యకు మోదీ వెంట అద్వానీ.. బాబ్రీ మసీదు కేసులో 24న విచారణ..

ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్లు శ్రీరామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, వెండి ఇటుకను ప్రతిష్టించడం ద్వారా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. కాగా, బీజేపీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hgoQrt

Related Posts:

0 comments:

Post a Comment