ప్రఖ్యాత అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఆగస్టు 5న రామజన్మభూమి వద్ద భూమిపూజతో పనులు ప్రారంభించనున్నట్లు శ్రీరామభజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని, వెండి ఇటుకను ప్రతిష్టించడం ద్వారా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. కాగా, బీజేపీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hgoQrt
5న అయోధ్యకు మోదీ వెంట అద్వానీ.. బాబ్రీ మసీదు కేసులో 24న విచారణ..
Related Posts:
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జ… Read More
జగన్ కేసు విచారణ ఇక విజయవాడలోనే : కోర్టుకు అందిన అదేశాలు...!వైసిపి అధినేత జగన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై రాష్ట్ర ప్రభ… Read More
టిడిపిలోకే ఆలీ : అక్కడి నుండే పోటీ : ఆయనదే ఫైనల్..!కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ పవన్ కళ్యాన్ కు సన్నిహితుడు కావటంతో..జనసేన లో నే ఉంటారని భావ… Read More
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షేహైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల… Read More
ఏపి ఉద్యోగులకు సెలవుల పండుగ : రెండు స్పెషల్ సీఎల్ ల మంజూరు..ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు పెలవుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వరకు వరుస సెలవులు వచ్చాయి. సాధారణంగా సంక్రాంతికి ఇచ… Read More
0 comments:
Post a Comment