Tuesday, November 12, 2019

ఆపరేషన్ కమలం: మహారాష్ట్ర.. మరో కర్ణాటక అవుతుందా? శరద్ పవార్ ఆందోళనకు కారణాలేంటీ?

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. శతృవులు మిత్రులయ్యారు.. మిత్రులు శతృవులయ్యారు. మహారాష్ట్రలో అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఒంటరిగా మిగిలింది. బీజేపీతో సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన స్నేహ బంధాన్ని తెంచుకుంది శివసేన. ఇన్నేళ్లుగా కలిసి ఉన్నప్పటికీ.. తమకు రెండున్నరేళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3701YrJ

Related Posts:

0 comments:

Post a Comment