న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రేపు(బుధవారం) మరో సంచలన తీర్పునకు సిద్ధమవుతోంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న కేసుపై నవంబర్ 13న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ‘ప్రభుత్వ సంస్థలే' అని, అవి సమాచార హక్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9btRe
13న మరో కీలక తీర్పును ఇవ్వనున్న సుప్రీంకోర్టు
Related Posts:
అన్ని వర్గాల వారికి సీఎం జగన్ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు : విష్ణు కుమార్ రాజుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస షాకులు ఇస్తున్నారని , కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా సామాన్యులకు ఆయన ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావని బీజేపీ నేత విష్ణు … Read More
Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !చెన్నై/దిండుగల్: దేశం మొత్తం ఒకపక్క కరోనా వైరస్ తో, మరోపక్క లాక్ డౌన్ సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడ… Read More
భారీ ఎన్కౌంటర్: ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం, హురియత్ ఛైర్మన్ కొడుకు కూడాశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్… Read More
బెడిసికొట్టిన కర్ణాటక నిర్ణయం.. పార్కుల వద్ద ఇదీ పరిస్థితి..లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రతీరోజూ ఉదయం 2 గంటల పాటు పార్కులను కూడా ఓపెన్ చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. బెంగళూరులోని లాల్ బాగ్… Read More
కేసీఆర్కు మందు ఎక్కువై మతిపోయింది.. దద్దమ్మవని ఒప్పుకో.. సోము సంచలనం..కరోనా విలయకాలంలో ఆదాయం అడుగంటిపోయినా, దేశప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో భారీ ప్యాకేజీని ప్రకటిస్తే.. దానిని ఆహ్వానించాల్సిందిపోయి … Read More
0 comments:
Post a Comment