న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రేపు(బుధవారం) మరో సంచలన తీర్పునకు సిద్ధమవుతోంది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకురావాలన్న కేసుపై నవంబర్ 13న సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ‘ప్రభుత్వ సంస్థలే' అని, అవి సమాచార హక్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X9btRe
13న మరో కీలక తీర్పును ఇవ్వనున్న సుప్రీంకోర్టు
Related Posts:
అది ఇల్లా? పాముల పుట్టా? కోడిగుడ్లను పొదిగినట్టు..! మురిసిపోయిన యజమానిబెంగళూరు: ఎవరి ఇంట్లోనైనా కోడి గుడ్లను పొదుగుతుంది. అది కామన్. ఓ వ్యక్తి ఇంట్లో కోడి గుడ్లను పొదిగినట్లు పాముల గుడ్లు పొదిగాచి. అయిదు కాదు పద… Read More
సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలుమహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా … Read More
వారెవ్వా క్యాబాత్ హై: మోడీ ఫ్యాన్స్కు ప్రియాంకా షేక్ హ్యాండ్..వీడియో వైరల్ఇండోర్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ ప్రచారంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. బీజేపీని తన ప్రసంగాలతో చీల్చి చెండాడుతు… Read More
కేసీఆర్ కు షాక్ ఇచ్చిన స్టాలిన్ ... ఫెడరల్ ఫ్రంట్ లో చేరం .. మీరే మా కూటమిలో చేరండిదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
సిద్దరామయ్య ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం సేఫ్: సీఎం కుమారస్వామి, సొంత అన్న, కేంద్రం మోసం!ధారవాడ/బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆశీర్వాదం ఉన్నంత వరకూ మా సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్… Read More
0 comments:
Post a Comment