తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం అడిగి బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. చర్చలు జరపాలని ఏ ప్రాతిపదికన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CCrIwy
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక నిర్ణయం: కోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేము: ఎస్మా పైనా...ఇలా..!
Related Posts:
ఇళ్లు కొనేవారికి జీఎస్టీ భారీ ఊరట: నిర్మాణంలో ఉన్న గృహాలపై తగ్గింపున్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సెల్ 33వ సమావేశంలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి త… Read More
ప్రియాంక గాంధీ తర్వాత.. రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా?: అలా హింట్ ఇచ్చారున్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తర్వాత ఆమె భర్త రాబర్డ్ వాద్రా కూడా క్రియ… Read More
సిద్ధిపేట వాసులకు హరీశ్ రావు లేఖలు.. ఎవరికి?.. ఎందుకు?సిద్ధిపేట : తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక. మామకు వెన్నంటి ఉన్న అల్లుడు. సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన ధీరోదాత్తుడు. ఇలా ఎల… Read More
రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కర్నులులో పర్యటించారు. రోడ్డు షో నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు… Read More
నిన్న బెంగళూరు..: నేడు చెన్నై పార్కింగ్లో భారీ ప్రమాదం, 175కు పైగా కార్లు దగ్ధంచెన్నై: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎయిర్ షోలో ఘోర అగ్ని ప్రమాదంలో వందలాది కార్లు దగ్ధమైన ఘటన మరవకముందే చెన్నైలోను ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెన్నై … Read More
0 comments:
Post a Comment