అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షంలోనూ మూడు రాజధానుల అంశంపై మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం. టీడీపీ నేతలు కొందరు ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం గమనార్హం. ఇదే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది. చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు... అందుకే రాజధాని మూడు ముక్కలాటగా మారింది.. నారాయణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sOyihO
రాజుగారు మారినప్పుడల్లా..! కేంద్రం దృష్టికి ‘రాజధాని’: జగన్ సర్కారుపై సుజనా చౌదరి ఫైర్
Related Posts:
జనసేన లో కొత్త జోష్: బాబాయ్ కోసం చెర్రీ పాట : ఎన్నికల ప్రచారంలోనూ నిలుస్తారా..!జనసేన అధినేత పవన్ కళ్యాన్కు మెగా కుటుంబం నుండి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాన్ కు మోరల్ గా మద్ద… Read More
పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి..ఎందుకో తెలుసా..?న్యూయార్క్ : రచయిత, ఫిల్మ్ మేకర్ గీతా మెహతా తనను వరించిన పద్మశ్రీ అవార్డును తీసుకునేందుకు తిరస్కరించారు. ఆమె ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి. స… Read More
జగన్ సమరశంఖం : బస్ యాత్ర రద్దు : తటస్థ ఓటర్ల కోసం ఇలా..!మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జగన్ సమరశంఖం పూరించనున్నారు. ఇందు కోసం బస్సు యాత్ర… Read More
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరు… Read More
గులాబీ కే పట్టం కట్టిన పల్లెలు..! మలి విడతలో కూడా వార్ వన్ సైడే..!!హైదరాబాద్ : తలెంగాణ పల్లెలు గులాబీ మయం అయ్యాయి. రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో అదికార గులాబీ పార్టీకి పెద్దయెత్తున పట్టం కట్టారు తెలంగాణ ప్ర… Read More
0 comments:
Post a Comment