Monday, October 14, 2019

ఆర్టీసీ కార్మికులకు ఏబీవీపీ మద్దతు.. ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలకు వివిధ ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు తోడవుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిందే అంటూ అండగా నిలబడుతున్నారు. కొందరు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మరింత ఎరుపెక్కుతోంది. ఆ క్రమంలో విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLh8KX

Related Posts:

0 comments:

Post a Comment