న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతికి సంబంధించిన బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఫిబ్రవరి 15 నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నట్లు డేట్ షీట్లో పేర్కొంది. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన టైమ్ టేబుల్ను డేట్ షీట్ నుంచి పొందొచ్చని వెల్లడించింది. లేదంటే సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్కు వెళ్లి తెలుసుకోవచ్చని తెలిపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ErSzfM
CBSE Board Exams 2020: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30వరకు పరీక్షలు
Related Posts:
గురుగ్రామ్లో దారుణం : జై శ్రీరాం అనాలంటూ యువకుడిపై నలుగురి దాడి, కేసు నమోదుగురుగ్రామ్ : ముస్లిం యువతపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్లో గో రక్షకులు రెచ్చిపోగా .. తాజాగా ఢిల్లీలోని గురుగ్రామ్లో నలుగురు యువకులు రెచ్చిపోయ… Read More
చేతులు కాలాక : కాంగ్రెస్ సమీక్ష.. సీనియర్లపై రాహుల్ గుస్సా.. కొద్దిరోజులు అందరికీ దూరంన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ప్రతిపాదనను సీడబ్ల్… Read More
తాజా సమీకరణాలు..! ప్రాభల్యం కోల్పోయిన గులాబీ పార్టీ..!!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. మంత్రుల నియోజకవర్గాలు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన 76 మంది ఎమ్… Read More
వారణాసిలో మోడీ: ఘన విజయం ఇచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలపనున్న ప్రధానివారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక సంబురాల్లో ఆపార్టీ ఉంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తాను పోటీ చేసిన వారణాసి నియోజకవర్… Read More
బీఫ్ ఫెస్టివల్పై ఫేస్బుక్లో పోస్టు చేసినందుకు టీచర్ అరెస్టుజార్ఖండ్ : తన ఫేస్బుక్ వాల్పై అనుచిత వ్యాఖ్యలు లేదా పోస్టులు పెట్టినందుకు గాను జమ్షెద్పూర్ పోలీసులు ఓ కాలేజ్ లెక్చరర్ను అరెస్టు చేశారు. రెండేళ్ల క… Read More
0 comments:
Post a Comment