Monday, October 14, 2019

ఉగ్రవాదుల మహా కుట్ర: మానవ బాంబుల ఫ్యాక్టరీగా బాలాకోట్: ఏ క్షణమైనా సరిహద్దులు దాటడానికి సిద్ధంగా

న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లో మన దేశ వైమానిక దళం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ధాటికి ధ్వంసమైపోయాయనుకున్న ఉగ్రవాద గుడారాలు మళ్లీ లేచాయి. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు బాలాకోట్ శిబిరాల్లో శిక్షణ పొందుతున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారించారు. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జైషె మహమ్మద్ కు లష్కరే తొయిబా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONufv4

Related Posts:

0 comments:

Post a Comment