న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసును విచారించడానికి సుప్రీంకోర్టు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె తప్పుకొన్న నేపథ్యంలో.. కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం అనివార్యమైంది. తాజాగా- కొత్త ధర్మాసనం ఏర్పాటు కావడంతో షెడ్యూల్ ప్రకారమే బుధవారం మరోసారి సుప్రీంకోర్టు సమక్షానికి రానుంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PsMXbo
నిర్భయ కేసులో మరో ట్విస్ట్: తెర మీదికి కొత్త ధర్మాసనం: న్యాయమూర్తులు వీరే..విచారణ రేపే!
Related Posts:
కాశీ యాత్రలో ఏం చూడాలిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
కరోనా..అదుపులోనే ఉన్నా: భయపెడుతోన్న డెల్టా వేరియంట్..థర్డ్వేవ్ ముప్పున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ సంఖ్య… Read More
లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా..ఆయనే: రేపట్నుంచే పార్లమెంట్: గరంగరంన్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం సమీపించింది. సోమవారం నుంచి లోక్సభ, రాజ్యసభలు సమావేశం కానున్నాయి. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశా… Read More
Tokyo Olympics 2021 : ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్... ఒలింపిక్స్ను వెంటాడుతున్న కరోనా భయం...టోక్యో ఒలింపిక్స్ను 'కరోనా' వెంటాడుతోంది. ఎన్నో అనుమానాలు,సందేహాల మధ్య ఒలింపిక్స్ నిర్వహణకే జపాన్ మొగ్గుచూపినప్పటికీ... కరోనా టెన్షన్ మాత్రం వీడట్లేద… Read More
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శన టికెట్లు...తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రోజు 1వెయ్యి టికెట్లన… Read More
0 comments:
Post a Comment