న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ అర్జీ విచారణ మంగళవారంకు వాయిదా పడింది. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారంకు వాయిదా పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32foDh8
ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !
Related Posts:
Bigboss Telugu:దేవీ ఎలిమినేషన్కు పవన్ ఫ్యాన్స్ కారణమా..? రీఎంట్రీ,పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నారు.?బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 క్రమంగా రక్తి కట్టిస్తోంది. అప్పటి వరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బరిలోకి దిగిన ప్రముఖ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ దేవీ నాగవల్లి … Read More
ప్రైవేటు ఆస్తి కాదు: మాన్సాస్ ట్రస్టుపై అశోక్ గజపతి రాజు, కోట్ల ఆస్తులున్నాయంటూ..విజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రాజకీయంగా ఇంకా దుమారం రేపుతూనే ఉంది. ఓ వైపు మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్ పర్సన్ సంచయిత, మరోవైపు టీడీపీ సీనియర్ న… Read More
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నానిఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకు వీడలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్… Read More
వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలువిశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు… Read More
మీకు బైక్,కారు ఉందా?వాహన చట్టంలో నేటి నుంచే కీలక మార్పులు - ఇక కరోనాకూ హెల్త్ ఇన్సురెన్స్ఈ ఆర్థిక సంవత్సరం మూడో మూడో త్రైమాసికం గురువారం(అక్టోబర్ 1) నుంచి ప్రారంభమైన సందర్భంగా పలు రంగాల్లో సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం గతంలో … Read More
0 comments:
Post a Comment