Monday, October 14, 2019

ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ అర్జీ విచారణ మంగళవారంకు వాయిదా పడింది. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారంకు వాయిదా పడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32foDh8

Related Posts:

0 comments:

Post a Comment