Wednesday, December 18, 2019

డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురికీ ఉరిశిక్షను విధించడంలో మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కుమార్తెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులను వెంటనే ఉరి తీయాలంటూ నిర్భయ తల్లి ఆశాదేవి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను వాయిదా వేసింది ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRyKDG

0 comments:

Post a Comment