Thursday, October 24, 2019

బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !

బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9i0uB

Related Posts:

0 comments:

Post a Comment