బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9i0uB
బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !
Related Posts:
వీడియో : ముద్దులతో నడిరోడ్డుపై రెచ్చిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయి..!లీమా : భార్యభర్తలు ప్రేమను ఆస్వాదిస్తూ.. మరో లోకంలో విహరిస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన పెరూ దేశంలో చోటుచేసుకుంది. తమను తాము మరిచిపోయి.. ముద్దు … Read More
రెండు గుడ్లకు 1700.. సింగిల్ ఆమ్లెట్ జస్ట్ 850.. అరటిపండ్ల లాంటి మరో కథ..!ముంబై : రెండు అరటిపండ్లకు 442 రూపాయల 50 పైసల బిల్లు కథ మరిచిపోకముందే మరో స్టోరీ వెలుగుచూసింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్ నిర్వాకం ఇప్పుడు దేశవ్యాప్… Read More
చంద్రబాబు వార్నింగ్.. అగ్నిగుండమవుతుంది: స్పీకర్ స్థాయిని దిగజార్చొద్దు: 2014లో వైసీపీ ఓడిపోయి...!!ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను కట్టడి చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని, ఇష్టానుసారంగా వ్యవహ… Read More
నవంబర్లోనే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు... ఈసీ సమావేశం..జమ్ము కశ్మీర్ విభజనపై వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఊహించని విధంగా రాష్ట్రాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్రం, అంతే వడివడిగా రాష్ట్… Read More
యజమాని కాదు రాక్షసుడు: తాగాడు, సిబ్బందిని కొట్టాడు.. (వీడియో)చెన్నై : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. అందరికీ సమాన అవకాశాలు. హక్కులను రాజ్యాంగం కల్పించింది. కానీ ఇదే కొందరిపాలిట శాపమవుతుంది. ఓ విదేశీయునికి దేశంలో వ… Read More
0 comments:
Post a Comment