బెంగళూరు/గోవా: కర్ణాటక బీజేపీ నాయకుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు ఝలక్ ఇచ్చారు. బీజేపీ నేత రవి దండిన నివాసం, విద్యా సంస్థలు, హోటల్స్ మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళి, గదగ్, గావోలోని రవి దండినకి చెందిన ఆస్తుల మీద దాడి చేసిన ఐటీ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W9i0uB
బీజేపీ లీడర్ కు ఆదాయపన్ను శాఖ షాక్, బెంగళూరు, హుబ్బళి, గోవాలో సోదాలు, లెక్కలు !
Related Posts:
సాయిరెడ్డి కరోనాను జయించారు.. ఆ భగవంతుడి దయతోనే, వెల్ విషర్స్కు థాంక్స్ చెబుతూ ట్వీట్వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ను జయించారు. తనకు వైరస్ తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యానని తెలిపారు. గత నెల 21వ తేదీన తనకు కరోనా వైరస్ పాజిటివ్ వ… Read More
అమరావతి కోసం టీడీపీ ఆఖరి అస్త్రం ? మూకుమ్మడి రాజీనామాల ప్రచారం- అదేం లేదంటున్న పార్టీ..ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ కాక రేపుతోంది. విపక్షాలు అడ్డుతగులుతున్నా, అమరావతి రైతులు వద్దంటున్నా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్ల… Read More
చంద్రబాబుకు కొడాలి నాని సవాల్- దమ్ముంటే ఉప ఎన్నికలు కోరండి- గెలిస్తే పునరాలోచిస్తాం...టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మరోసారి ఆయనపై విరుచుకుపడ్డారు. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు … Read More
గోమాంసం తరలిస్తున్నాడని సుత్తెతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, చోద్యం చూసిన పోలీసులు, చివరికి !న్యూఢిల్లీ/ చండీఘర్/ గుర్ గ్రామ్: గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో దేశరాజధాని సమీపంలో ఒ ట్రక్కు డ్రైవర్ పై కొందరు అల్లరిమూకలు విరుచుకుపడ్డారు. దే… Read More
రోగుల ఇక్కట్లు పట్టవా.. సమీక్ష కోసం 11 గంటలా.. సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మండిపాటుసీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.… Read More
0 comments:
Post a Comment