ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-శివసేన అధికారాన్ని పంచుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించనున్నాయి. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఈ విషయాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన తరువాత వారిద్దరూ ముంబైలో వేర్వేరుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31LsKQS
50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడి
Related Posts:
పార్లమెంట్ క్యాంటీన్లో ఇకపై వెజ్ మెనూ మాత్రమే.. త్వరలో కొత్త క్యాటరర్స్..?దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు క్యాంటీన్లో ఇకపై నాన్వెజ్ ఐటెమ్స్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ క్యాంటీన్లో క్యాటరర్గా వ్యవహరిస్తున… Read More
నేడే మకర ‘జ్యోతి’ సంక్రాంతి: మకర విలక్కు అయ్యప్పస్వామి జననం వెనుక రహస్యం ఇదే..డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఇలా అయితే రాజీనామా చేస్తా: యడియూరప్పకు కోపం వచ్చిందికర్నాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది ముగియకుండానే అప్పుడే రాజీనామా చేస్తానని చెబుతున్నారు. అయితే ఎందుకు ఆయన రాజీనామా చేస్తానని … Read More
యూపీలో విషాదం: హాస్పిటల్లోకి కుక్క... పసిబిడ్డను ఈడ్చుకెళ్లి చంపేసిందిఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసిబిడ్డ కళ్లు తెరిచి లోకం చూడకముందే కళ్లు మూసింది. అయితే ఏదో వ్యాధి… Read More
దేశంలో విద్యుత్ రంగానికి భారీ షాక్.. ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు ఏం చెప్తున్నాయి..?భారతదేశంలో ఆర్థిక మందగమనం తీవ్ర స్థాయిలో ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో… Read More
0 comments:
Post a Comment