Saturday, August 1, 2020

గోమాంసం తరలిస్తున్నాడని సుత్తెతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, చోద్యం చూసిన పోలీసులు, చివరికి !

న్యూఢిల్లీ/ చండీఘర్/ గుర్ గ్రామ్: గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో దేశరాజధాని సమీపంలో ఒ ట్రక్కు డ్రైవర్ పై కొందరు అల్లరిమూకలు విరుచుకుపడ్డారు. దేశరాజధాని సమీపంలోనే దారుణ సంఘటనతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ట్రక్కు డ్రైవర్ లక్మన్ అనే వ్యక్తిపై దాడి చెయ్యడంతో పాటు అతనిపై సుత్తెతో దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PcDbci

Related Posts:

0 comments:

Post a Comment