Thursday, October 24, 2019

ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్

ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరింత నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. గతంలో ఏ ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రం కల్పించని ప్రయోజనాలు ఆర్టీసీ కార్మికులకు కల్పించామని కేసీఆర్ స్పష్టంచేశారు. కానీ వారు ప్రభుత్వం చేసిన ప్రయోజనాలు మరచి, అసంబద్ధ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ojGpBe

Related Posts:

0 comments:

Post a Comment