ఆర్టీసీ కార్మికులది గొంతెమ్మ కోరికలని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అసంబద్ధమైన, అర్థంపర్థం లేని డిమాండ్లు చేస్తున్నారని విమర్శించారు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి మరింత నష్టాల్లోకి నెట్టారని తప్పుపట్టారు. గతంలో ఏ ప్రభుత్వం.. దేశంలో ఏ రాష్ట్రం కల్పించని ప్రయోజనాలు ఆర్టీసీ కార్మికులకు కల్పించామని కేసీఆర్ స్పష్టంచేశారు. కానీ వారు ప్రభుత్వం చేసిన ప్రయోజనాలు మరచి, అసంబద్ధ డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ojGpBe
ఆర్టీసీ ముగిసిన అధ్యాయమే.. కార్మికులు, అధికారులు ఓకే, యూనియన్ నేతల వైఖరితోనే సమస్య: కేసీఆర్
Related Posts:
శనిగ్రహ దోషాలు నివారణకు ఏం చేయాలి?2 ఫిబ్రవరి 2019 శనివారం రోజు శని త్రయోదశి. గోచారరిత్య అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నవారు శని దేవున్ని ఈ రోజు ప్రసన్నం చేసుకుంటే శుభం… Read More
బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికం… Read More
డబుల్ ధమాకా: ఇలా చేస్తే రూ.5 లక్షలు కాదు.. రూ.10లక్షల వరకు ఇన్కం ట్యాక్స్ ఉండదు!న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ మధ్య వేతన జీవులకు, రైతులకు, సామాన్యులకు భారీ ఊరట కల్పించారు. సాధారణంగా ఎవరైనా ఎన్నికలకు ము… Read More
స్నేహితుడిని చంపి అతని రక్తం తాగిన పిశాచి ఇతను..ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..?రష్యాలో దారుణం చోటు చేసుకుంది. నకిలీ సర్టిఫికేట్లు చూపించి డాక్టరుగా ఓ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కొంతకాలానికి నకిలీ సర్టిఫికేట్లు బయటపడటంతో ఆ వ్యక్… Read More
ఏపిని పట్టించుకోని కేంద్రం : పెరిగిన పన్నుల వాటా : ఎందుకీ నిర్లక్ష్యం..!కేంద్ర ప్రభుత్వం ఏపికి అండగా నిలుస్తుందంటూ బిజెపి నేతలు చెబుతున్న మాటలకు..చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన బడ్… Read More
0 comments:
Post a Comment