ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ కాక రేపుతోంది. విపక్షాలు అడ్డుతగులుతున్నా, అమరావతి రైతులు వద్దంటున్నా మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ప్రధాన విపక్షం నిరసనలు తెలుపుతోంది. ఇక అమరావతిపై తమ చిత్తశుద్ధిని చాటుకునేందుకు ఏకంగా తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33lGVRn
Saturday, August 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment