Sunday, October 6, 2019

ఆర్టీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు, కార్మికులేమీ బానిసలు కాదు, సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులు కీలకపాత్ర పోషించారని తెలిపారు. కానీ వారి సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oppc3G

Related Posts:

0 comments:

Post a Comment