తిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో శనివారం దాదాపు ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించింది. అటువైపు వెళుతున్న భక్తులు ఆ పామును చూసిన తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇక దుకాణంలోకి పాము దూరిన విషయాన్ని గమనించిన యజమాని.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bmViD
అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము
Related Posts:
ఉద్యోగులకు శుభవార్త : ఎన్నికలకు ముందే : అశోక్బాబు కు ఎమ్మెల్సీత్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతామని ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. … Read More
దౌత్యం ఫలించేనా: త్రిమూర్తులుతో భేటీ వెనుక : ఆమంచి అడుగు అటేనా..!చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ అడుగుల పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. టిడిపి తో బంధం తెం చుకొని వైసిపి వైపు అడుగులు వేయాలని ఆమంచి భావిం… Read More
జనసేన కోసం వందల కోట్లు వదిలేసి..: 2ఏళ్ల షరతుపై 25శాతమూ వదిలేసి.. ఎవరీ శేఖర్ పులి?అమరావతి: ఎన్నారై పులి శేఖర్ జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్… Read More
కంపెనీ సీఈవో మరణించాడు.. పాస్వర్డ్లు తెలియవు: వేల కోట్లు బ్లాక్.. ఏం జరిగిందంటే?వాషింగ్టన్/ఒట్టావా: క్రిఫ్టోకరెన్సీకి చెందిన అకౌంట్ పాస్వర్డ్ తెలిసిన ఓ కంపెనీ సీఈవో కన్నుమూశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన 137 డాలర్లు బ్లాక్ అయ్యాయి.… Read More
అసంతృప్త తోట త్రిమూర్తులు, కాపు నేతలతో ఆమంచి భేటీ: జనసేన వైపు వీరిద్దరు వెళ్తారా?అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీలో చేరుతారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా? అనే చర్చ … Read More
0 comments:
Post a Comment