తిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో శనివారం దాదాపు ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించింది. అటువైపు వెళుతున్న భక్తులు ఆ పామును చూసిన తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇక దుకాణంలోకి పాము దూరిన విషయాన్ని గమనించిన యజమాని.. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అటవీశాఖ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35bmViD
అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాము
Related Posts:
ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసు… Read More
పారిశ్రామిక వేత్తలు క్యూలో ఉన్నారా .. అయితే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాం : విజయసాయికి బుద్దా కౌంటర్ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లకు బుద్దా వెంకన్న రివర్స్ క… Read More
కిమ్ దేశంపై బెలూన్ బాంబుల వర్షం.. సంకరజాతి కుక్కలంటూ చెల్లెలి ఫైర్.. ఆత్మరక్షణలో సౌత్..యుద్ధవిమానం నుంచి బాంబులు వదిలేసినట్లుగా.. ఉత్తర కొరియా భూభాగంపై ప్రస్తుతం బెలూన్ల వర్షం కురుస్తోంది. ఆ బెలూన్ల ద్వారా లక్షల కొద్దీ కరపత్రాలు.. ఇళ్లు,… Read More
దమ్ముంటే ఆళ్లగడ్డలో రాజకీయాలు చెయ్యండి ..ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉంది వారే : భూమా అఖిల కౌంటర్టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .టిడిపి మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సుబ్బ… Read More
జూన్ 19 తర్వాత టీడీపీలో ఏం జరగబోతోంది ? ఈసారి ఆగస్టు సంక్షోభం ముందే వస్తోందా ?నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఆగస్టు నెలతో ఎంతో అనుబందం ఉంది. గతంలో టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ ఆగస్టులోనే కావడంతో ఆ పార్టీ నేతలకు… Read More
0 comments:
Post a Comment