Sunday, October 6, 2019

నా జిల్లా..నా తమ్ముళ్లు అంటూ : చిరంజీవి టూర్ లో కొత్త కోణం: అన్ని పార్టీల నేతలతో ఇలా...!

ప్రముఖ సినీ హీరో చిరంజీవిలో సైరా జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. సైరా సినిమా తరువాత తొలి సారి ఏపికి వచ్చిన చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి లోని తాడేపల్లిగూడెం కు వచ్చారు. అక్కడ ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. చిరంజీవిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30S6lkm

Related Posts:

0 comments:

Post a Comment