బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆపరేషన్ కమలకు తెర లేపీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎర చూపి గాలం వేశారని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ కర్ణాటక కార్యదర్శి శరణగౌడ కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/340UNgT
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment