కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఆ నలుగురూ ఇక మళ్లీ వెనక్కి రాలేదు. నది ఒడ్డున వారికి సంబంధించిన దుస్తులు, చెప్పులు, కొన్ని వస్తువులు మాత్రమే లభించాయి. సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zYM2EV
తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతు
Related Posts:
ఎల్ఈడీ బల్బులతో 40 శాతం కరెంట్ బిల్లు ఆదా, కాళేశ్వరంతో కోనసీమగా తెలంగాణ: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది… Read More
సీఏఏ రద్దు.. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నిలిపివేత కోరుతూ 20 ప్రతిపక్ష పార్టీల తీర్మానం.. బీజేపీ సెటైర్లుమత ప్రాతిపదికన పౌరసత్వాన్ని కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఈ చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైందని, కాబట్టి ఈ… Read More
హైదరాబాద్లాగే అమరావతి..: మూడు రాష్ట్రాలంటూ జగన్పై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలుఅనంతపురం: మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అంతేగాక, సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన… Read More
మోదీజీ.. ఆర్థిక వ్యవస్థ పతనంపై మాట్లాడే దమ్ముందా? వర్సిటీలకు వెళ్లగలరా? రాహుల్ సవాల్‘‘రోజురోజుకూ దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థ.. చుక్కలనంటుతోన్న నిత్యావసరాల ధరలు.. సరుకులు కొనలేక జనం ఇబ్బందులు.. అమ్మకాలు లేక కంపెనీల మూసివేత.. ఇలాంటి రియ… Read More
గ్రామీణంపై దృష్టి పెట్టండి: దేశ ఆర్థిక పరిస్థితిపై రఘురామ్ రాజన్ ఆందోళనన్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పర… Read More
0 comments:
Post a Comment