Sunday, June 27, 2021

తూర్పు గోదావరిలో పెను విషాదం: వశిష్ఠలో నలుగురు పదో తరగతి విద్యార్థులు గల్లంతు

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో పెను విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న నలుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతయ్యారు. గోదావరిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఆ నలుగురూ ఇక మళ్లీ వెనక్కి రాలేదు. నది ఒడ్డున వారికి సంబంధించిన దుస్తులు, చెప్పులు, కొన్ని వస్తువులు మాత్రమే లభించాయి. సమాచారం అందుకున్న వెంటనే ప్రకృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zYM2EV

Related Posts:

0 comments:

Post a Comment