లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ దాడికి పాల్పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JojlIK
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment