కుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చింది ముస్లిం అని తీసుకోక కస్టమర్ తన పైత్యాన్ని చూపించాడు. ఆహారాన్ని స్వీకరించకుండా తీసుకొచ్చిన వ్యక్తిని అవమానించాడు. భోజనప్రియులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmXrt8
Saturday, October 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment