కుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చింది ముస్లిం అని తీసుకోక కస్టమర్ తన పైత్యాన్ని చూపించాడు. ఆహారాన్ని స్వీకరించకుండా తీసుకొచ్చిన వ్యక్తిని అవమానించాడు. భోజనప్రియులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PmXrt8
ఫుడ్ ఆర్డర్కు తప్పని వివక్ష.. హిందుయేతరుడు తీసుకొచ్చాడని కస్టమర్ నో.. పోలీసులకు ఫిర్యాదు
Related Posts:
మధ్యలో నువ్వెవడివి..నీకా అధికారం లేదు: ఆలయంలో ఏపీ బీజేపీ నేత దౌర్జన్యం: కేసు నమోదుకర్నూలు: రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాలని, హిందూత్వంపై కొనసాగుతోన్న దాడులను అరికట్టాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఓ ఉద్యమాన్నే కొనసాగిస్… Read More
మంచే జరిగింది... స్వామి అగ్నివేశ్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు...ఆర్య సమాజ్ నేత,సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు.… Read More
Drug mafia: రియా దెబ్బకు రకుల్ ప్రీత్ కు చెమటలు, ఆరోజు నీతులు, ఈ రోజు......మేడమ్ అంతే వైరల్ !ముంబాయి/ హైదరాబాద్: బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి NCB అధికారులు లోతుగా విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్… Read More
కంగనా రనౌత్ కు వై-ప్లస్ సెక్యూరిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందనబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ అందించడంపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన పైన కంగనా విరుచుకు పడటానికి క… Read More
No breathe..?:ఆస్పత్రులు ఫుల్.. పడకలు నిల్, ప్రైవేట్కు వెళితే జేబు గుల్ల..?తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లక్షా 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా.. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య … Read More
0 comments:
Post a Comment