కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ మహిళా వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది. ఆదివారం(జూన్ 26) టమాటా నారు నాటుతుండగా దుక్కుల్లో ఆ వజ్రం లభించినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారి ఒకరు ఆ వజ్రాన్ని రూ.6లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వందలాది మంది స్థానికులు అక్కడ వజ్రాన్వేషణలో తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zXKCua
కర్నూలు మహిళకు దొరికిన విలువైన వజ్రం... టమాటా నారు నాటుతుండగా...
Related Posts:
జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్స… Read More
ఈ సముద్ర జీవి విడుదల చేసే ఉమ్ముకు ఇంత డిమాండా..? ఇందులో ఏముందబ్బా..?ముంబై: సముద్రంలో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ ప్రాణుల కోసం మనిషి వేట సాగిస్తూ ఉంటాడు. సముద్రంలో వేట అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేపలు. చేపలతో పాటు కొందరు … Read More
తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళడెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున… Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందంటే .. రాందేబ్ బాబా చెప్పిన రహస్యమిదీ ..న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టిక… Read More
0 comments:
Post a Comment