Wednesday, June 5, 2019

2 సెట్లు కనిపించకున్నా ఫర్లేదు : పరీక్ష తేదీల్లో మార్పులేదు, ఎలా నిర్వహిస్తామంటే ?

హైదరాబాద్ : వరంగల్‌లో ఇంటర్ కొశ్చన్ పేపర్ మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఇంటర్ బోర్డు స్పష్టంచేసింది. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ప్రశ్నపత్రాలు మాయమైన ఘటనపై విచారణ జరుగతుందని .. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JVzEP2

Related Posts:

0 comments:

Post a Comment