జగన్ మా వాడే అంటూనే..క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేసీ దివాకర్రెడ్డి కి రెండు రోజుల్లో జగన్ జలక్ ఇచ్చారు. వారి స్పీడ్కు బ్రేకులు వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. 2017, ఫిబ్రవరిలో జరిగిన ఉదంతమే దీనికి కారణంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ అవమానం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే జగన్ సీఎం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mto2VH
జేసీ బ్రదర్స్ స్పీడ్కు జగన్ బ్రేకులు: ఆ పోస్టు ఏరికోరి ఆ అధికారికే : సీఎం లక్ష్యం అదేనా..!
Related Posts:
నేడే సంపూర్ణ చంద్రగ్రహణం-సూపర్మూన్గా కనువిందు-భారత్లో ఏ టైమ్లో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే...ఆకాశంలో నేడు అద్భుతం సాక్షాత్కరించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ… Read More
అదానీ సెజ్లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు … Read More
నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికిఏపీలో కోవాగ్జిన్ రెండో డోస్ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప… Read More
ఆనందయ్య కరోనా మందు-అధ్యయనంలో అనుకోని అవాంతరాలు-ఏం జరిగిందంటే...నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆ… Read More
చనిపోయిన వారింటికి పరమార్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయాడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment