Saturday, October 5, 2019

బోటు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టులో హర్షకుమార్ పిటీషన్.. విచారణ చేస్తున్న ధర్మాసనం

కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బోటు లో ఉన్నది 73 మంది కాదు 93 మంది ప్రయాణికులు ఉన్నారని , కావాలని అధికారులు మృతదేహాలను బయటకు తీయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇందులో అధికారుల పాత్ర, మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oRC5ZS

Related Posts:

0 comments:

Post a Comment