Saturday, October 5, 2019

వీడియోల నుంచి ఈమెయిల్స్ వరకు: వేర్పాటు వాదులపై NIA కన్ను..!

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాదులకు పాకిస్తాన్ హైకమిషన్ నుంచి నిధులు అందుతున్నాయని జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ కొద్దిరోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకే వేర్పాటు వాదులు ఉన్నారని కూడా చెప్పింది. ఇదంతా జరగేందుకు పాకిస్తాన్ హవాలా మార్గాల ద్వారా వేర్పాటు వాదులకు నిధులు సమకూర్చేదని ఎన్ఐఏ చెప్పింది. ఇందుకోసం న్యూఢిల్లీలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oRkaSY

Related Posts:

0 comments:

Post a Comment