ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 మరణాలు, కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గుంటూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య ఆరుకు పెరిగింది. కొత్తగా 15 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 363కు చేరింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VbvyWi
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment