Thursday, April 9, 2020

కరోనా విలయం: రెండేళ్ల దాకా కోలుకోలేం.. మళ్లీ మహా ఆర్థిక మాంద్యం.. ఇదొక్కటే పరిష్కారం..

ప్రస్తుత కరోనా విలయం ద్వరా తలెత్తే ఆర్థిక సంక్షోభం.. 1930 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం(గ్రేట్ డిప్రెషన్) కంటే దారుణంగా ఉంటుందని, రెండేళ్ల తర్వాత కూడా దాని ప్రభావం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. గడిచిన శతాబ్దంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలన్నిటిలోకి కొవిడ్-19 ఎఫెక్ట్ అతి తీవ్రంగా ఉంటుదని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c8elnI

Related Posts:

0 comments:

Post a Comment