హైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్లోకి విదేశీయులనే అనుమానంతో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను అనుమతించని ఘటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీని కోరడంతో సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చిన ఇద్దరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e9lG8c
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment