తిరువనంతపురం: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తల్లడిల్లిపోతున్నారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి భారతదేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. కేరళ ప్రజలు పదేపదే రోడ్ల మీదకు రావడంతో విసిగిపోయిన పోలీసులు డ్రోన్ల సహాయంతో ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించారు. అయితే కేరళ పోలీసులకు మరో తలనొప్పి రావడంతో చిర్రెత్తిపోయారు. లాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e8A0Ob
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment