Friday, October 4, 2019

టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!

హైదరాబాద్ : టీఆర్‌టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హత సాధించిన టీఆర్‌టీ అభ్యర్థులు తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ ప్రగతి భవన్ ముట్టడించారు. ఈ క్రమంలో వారికి మద్దతు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Osq4W

Related Posts:

0 comments:

Post a Comment