హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్థులు తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ ప్రగతి భవన్ ముట్టడించారు. ఈ క్రమంలో వారికి మద్దతు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Osq4W
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!
Related Posts:
ఆఫ్గనిస్తాన్లో మహిళలపై అణచివేత మొదలైంది... ఓ మహిళా జర్నలిస్టుకు చేదు అనుభవం...ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజల హక్కులు,భవిష్యత్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆఫ్గన్ ఆక్రమణ పూర్తయ్యాక నిర్వహించిన మొదటి… Read More
మాములు కేడీలు కాదు కదా.. రూ.21 కోట్లు అక్రమంగా విత్ డ్రా. ఈపీఎఫ్వోలో దొంగలుదేశవ్యాప్తంగా వివిధ సంస్థల ఉద్యోగుల భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో దొంగలు పడ్డారు. ముంబై ఈపీఎఫ్వో మోసం జరిగింది. ముంబ… Read More
పరిటాల సిద్దార్థ బ్యాగ్లో బుల్లెట్... శంషాబాద్ ఎయిర్పోర్టులో గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది...హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో బుల్లెట్ కలకలం రేపింది. మాజీ మంత్రి పరిటాల సునీత చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ బ్యాగ్లో బుల్లెట్ బయటపడింద… Read More
ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలోఅసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వస… Read More
ఆఫ్గన్ నుంచి భారతీయుల తరలింపు... కాబూల్లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎఫ్ విమానం...ఆఫ్గనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 180 మందిని ఆఫ్గన్ నుంచి భారత్ చేర్చగా... మిగతావారిన… Read More
0 comments:
Post a Comment