హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హత సాధించిన టీఆర్టీ అభ్యర్థులు తమకు వెంటనే పోస్టులు కేటాయించాలంటూ ప్రగతి భవన్ ముట్టడించారు. ఈ క్రమంలో వారికి మద్దతు ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఆ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Osq4W
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!
Related Posts:
15 రోజులు చాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలున్యూఢిల్లీ: వలస కార్మికుల తరలింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు త… Read More
ఏపీలో ఇకపై 6‘ఆర్’లు పక్కాగా అమలు.. సీఎం జగన్ వినూత్న యత్నం.. దేశంలోనే తొలిసారి..లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం.. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ అదే ప్రజలను బలిపెడుతోందనే ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. ఇటీవల విశాఖపట్న… Read More
Coronavirus: దక్షిణ భారతదేశంలో కరోనా లేని ఏకైక జిల్లా, తమిళ తంబీలతో టెన్షన్, వీరప్పన్ అడ్డా !బెంగళూరు/ చెన్నై/ చామరాజనగర: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు దేశంలో రోజురోజుకు కరోనా ప… Read More
మొహానికి మాస్క్ పెట్టుకోమన్నాడు.!మంగళసూత్రం కొట్టేసాడు.!మాస్క్ మాటున మాయగాడు.!హైదరాబాద్ : మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు తయారయ్యాయి రోజులు. జనాలను బురిడీ కొట్టించడమన్నా, అడ్డంగా మోసం చేయాలన్నా కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అణ… Read More
కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పని… Read More
0 comments:
Post a Comment