సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల గోడు కేసీఆర్కు పట్టదా అని ప్రశ్నించారు. ప్రయాణికులే కాదు కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/336SRDc
ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్పై లక్ష్మణ్ విసుర్లు
Related Posts:
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వ్ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అయితే ఈ పథ… Read More
lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!చెన్నై: లారీ యజమాని అయిన వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యల ముద్దులమొగుడు టైప్ లో హ్యాపీగా ఉంటున్నాడు. సొంత భవనంలోని కింద అంతస్తులో మొదటి… Read More
మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించ… Read More
ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరమ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలోనే అత్యధికంగా..న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని పలు సంస్… Read More
చదువులో టాపర్.. రూ.3.80కోట్లు స్కాలర్షిప్కి ఎంపిక... ఈవ్ టీజింగ్కి బలి..ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ద నగర్ జిల్లా దాద్రిలో దారుణం జరిగింది. చదువుల్లో మేటిగా పేరు తెచ్చుకున్న ఓ యువతి ఈవ్ టీజింగ్కు బలైపోయింది. అయితే పోలీసులు … Read More
0 comments:
Post a Comment