Friday, October 4, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ వైఫల్యమే, కేసీఆర్‌పై లక్ష్మణ్ విసుర్లు

సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల గోడు కేసీఆర్‌కు పట్టదా అని ప్రశ్నించారు. ప్రయాణికులే కాదు కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్.. సమ్మెలో పాల్గొంటే డిస్మిస్..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/336SRDc

Related Posts:

0 comments:

Post a Comment