Friday, August 20, 2021

ఏపీ అసెంబ్లీ సెషన్: సెప్టెంబర్ మూడో వారంలో నిర్వహణ..? జగన్ కేసు నేపథ్యంలో

అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వసనీయంగా తెలిసింది. వర్షాకాల సమావేశాలను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు నిర్వహిచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందింది. సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈడీ కోర్టు విచారణ ప్రారంభిస్తోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gjh7ej

0 comments:

Post a Comment