Friday, October 4, 2019

బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేన

అమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. ప్రస్తుతం తమ పార్టీకి సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/336MkbE

Related Posts:

0 comments:

Post a Comment