Sunday, October 6, 2019

కేసీఆర్ పాపం పండింది.. అందుకే అలా జరిగింది.. కోమటిరెడ్డి సెటైర్లు..!

నల్గొండ : కేసీఆర్ పాపం పండింది.. అందుకే బిడ్డ ఓడిపోయిందంటూ సెటైర్లు వేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. హుజుర్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రజలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Issmjq

Related Posts:

0 comments:

Post a Comment