దసరా, దివాళి వేడుకలంటే బెంగాల్కు పెట్టింది పేరు. అక్కడ ప్రతీ ఒక్కరు భవానీ మాత కోసం ఉపవాసం ఉంటారు. దసరా, దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. దుర్గాష్టమి, మహార్నవమి, విజయదశమి వేడుకలతో కోల్కతాలో పండగ కళ కనిపిస్తుంది. ఇటీవలే వివాహమైన టీఎంసీ ఎంపీ నుష్రత్ జహాన్ కూడా తన అత్తింట్లో సందడి చేశారు. సాటి మహిళలతో కలిసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AJeAVw
దుర్గాష్టమి: డోల్ వాయించిన భర్త, ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసిన టీఎంసీ ఎంపీ నుష్రత్.. (వీడియో)
Related Posts:
కరీంనగర్ జిల్లాలో రెండవ అతిపెద్ద జాతియపతాకం..ఎగురవేసిన టిఆర్ఎస్ ఏంపి వినోద్ కుమార్...హైద్రబాద్ ; రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతియ జెండా కరీంనగర్ జిల్లా అవిష్కరించారు..నగరంలోని మల్టిపర్పస్ స్కూల్ అవరణలో 150 ఫీట్ల జాతియా పతాకాన్ని ఎంపీ వి… Read More
స్వంత తండ్రి కారు క్రిందే పడి ప్రాణాలు విడిచిన 20 నెలల బాలుడుహైద్రబాద్ ; విధి వక్రికరించిందో ఏమో... లేక తాను ఇక ఉండను అనుకున్నాడో ఏమో... ఓ చిన్నారి 20 నెలలకే తనువు చాలించాడు....తన తండ్రి కారు క్రిందే పడి ప్రాణాల… Read More
దాడిని మరిచిపోం, వారిని వదలం: సీఆర్పీఎఫ్, స్వేచ్ఛఇచ్చిన మోడీ.. సర్జికల్ స్ట్రయిక్ 2 ఉంటుందా?న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. … Read More
ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసనన్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రత… Read More
పార్టీ మారడం, వైసీపీలో చేరిన నేతలతో చర్చలపై తోట త్రిమూర్తులు ఏమన్నారంటే?అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తోట త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఆయన… Read More
0 comments:
Post a Comment