Tuesday, January 28, 2020

18 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు? డుమ్మాలపై సీఎం సీరియస్? ఓటింగ్‌కు రాకపోడానికి కారణాలేంటి?

మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ కు దూరంగా ఉన్న 18 మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఆ 18 మందీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్నారని, సీఎం జగన్ మూడు రాజధానుల విధానంపై నిరసనగానే ఓటింగ్ లో పాల్గొనలేదని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యేల గైర్హాజరుపై జగన్ కూడా సీరియస్ అయ్యారని, వాళ్లపై చర్యలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uFI2Mp

Related Posts:

0 comments:

Post a Comment