మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో గెలిచాక ఇక్కడ కలిసి పనిచేయడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. కానీ టీఆర్ఎస్ చెప్పినట్టు వందకుపైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసిందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZt2sv
అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
Related Posts:
చైనాతో పాటు పాకిస్థాన్ కూడా .. నౌగాం సెక్టార్ మీదుగా కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ఒక పక్క చైనా దుశ్చర్యలు , 20 మంది జవాన్ల దారుణ మరణాలు , మరోపక్క కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే ఇక ఇదే సమయం అన్నట్టు పాకిస… Read More
ఫోన్లోనే చైనాకు జైశంకర్ తీవ్ర హెచ్చరిక: ఆ దళాలను శిక్షించాలంటూ డ్రాగన్ విదేశాంగ మంత్రి వింత వాదనన్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్పై కుట్రలు పన్నుతూ మరోసారి విమర్శపాలైంది.… Read More
వృద్దుల ఆదాయాన్ని అడ్డుకోవడం సమంజసమా..?పెన్షనర్ల అంశంలో టీ సర్కర్ ను తప్పుబట్టిన హైకోర్ట్.!హైదరాబాద్ : పెన్షనర్ల అంశంలో తెలంగాణ హైకోర్ట్ టీ సర్కార్ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోతపై విచారణ చేపట్టిన హైకోర్టు … Read More
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ను బాంబ్ పెట్టి చంపేస్తా, బెదిరించిన వ్యక్తి అరెస్ట్..ఉన్నావ్ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిజ్నూర్ జిల్లాకు చెందిన గఫార్.. మహారాజ్కు ఫోన్ చేసి … Read More
కరోనా వైరస్: మళ్లీ దేశవ్యాప్త లాక్ డౌన్.. కుండబద్దలుకొట్టిన ప్రధాని మోదీ.. సీఎంల కాన్ఫరెన్స్లో..సైంటిస్టుల నుంచి సామాన్యుల దాకా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే … Read More
0 comments:
Post a Comment