Tuesday, January 28, 2020

అక్కడ బద్ద శత్రువులు, ఇక్కడ మాత్రం స్నేహహస్తం, కాంగ్రెస్, బీజేపీ వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ ఏకమైన టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టలేకపోయామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులైన ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో గెలిచాక ఇక్కడ కలిసి పనిచేయడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. కానీ టీఆర్ఎస్ చెప్పినట్టు వందకుపైగా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరేసిందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZt2sv

Related Posts:

0 comments:

Post a Comment