ఏపీలోని వైసీపీ సర్కార్ అనుకున్నదే చేసింది. శాసన మండలి రద్దు చేస్తుందని భావించిన విధంగానే రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నా అవేవీ పట్టించుకోకుండా అన్నంత పని చేసి చూపించింది. మండలి రద్దుతో వైసీపీకి కూడా నష్టం అని చెప్పినా వినకుండా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5Wwfo
మండలి రద్దు తీర్మానం ఆమోదం.. వైసీపీ అనుకున్నదే చేసింది
Related Posts:
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ..!మోకాళ్ల మీద కొండలెక్కుతున్న నేతలు..!!హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయిందని అందరూ నిర్ధారించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్… Read More
ప్రధాని రేసులో చంద్రబాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మమతా కీలక వ్యాఖ్యలు..మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ను కలిసిన మమతా..జాతీయ స్థాయ రాజకీయాల పై స్పందించారు. తాను ప్రదాని పదవిని … Read More
వీకెండ్ స్పెషల్ : ఛలో ఆక్సిజన్ పార్క్.. కండ్లకోయహైదరాబాద్ : కండ్లకోయ 'ఆక్సిజన్ పార్క్'. ప్రేమికుల రోజుతో ఒక్కసారిగా ఫేమస్ అయిన పేరు. ప్రేమజంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేసిన ప్రదేశం. హైదరాబాద్… Read More
మోడీ ముందు రెండే మార్గాలు: ఉగ్రదాడులను ఎలా తిప్పి కొడుతారు..?పుల్వామాలోని అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే భద్రతా బలగాలపై ఇల… Read More
పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడ… Read More
0 comments:
Post a Comment