Monday, October 7, 2019

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: ఏపీ అవరతరణ దినోత్సవం..ఇక ఏ రోజంటే: అయిదేళ్లుగా దూరంగా..!

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన నాటి నుండి ఏపీ ప్రజలకు దూరమైన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను ఈ ఏడాది నుండి నిర్వహించాలని నిర్ణయించారు. 2013వ సంవత్సరం వరకూ ప్రతీ ఏటా నవంబర్ 1న ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించే వారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MiUDu1

Related Posts:

0 comments:

Post a Comment