న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి వెళ్తుంటే ఎడారికి వెళ్తున్నట్లుందన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tIb4dM
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment