బెంగళూరు: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభకు బంపర్ ఆఫర్ లభించింది. ఆమెను నైపుణ్యాభివృద్ధి అథారిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది కర్ణాటక ప్రభుత్వం. ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే ఆమె బాధ్యతలను స్వీకరించారు. పదవీ విరమణ చేసిన వెంటనే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PNLgph
Sunday, December 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment