హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయించారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35edFKI
రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్
Related Posts:
నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలుతిరుపతి: ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన శబరిమల అంశంపై స్పందించారు. శబరిమల… Read More
బుగ్గనపై చంద్రబాబు సెటైర్లు, ఫండమెంటల్స్ తెలుసా అని ఫైర్, దిశ నిందితులకు ఉరే సరి..ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలియనివాళ్లు తమను విమర్శిస్తారా … Read More
టీడీపీకి బొబ్బిలి రాజుల గుడ్ బై..! భవిష్యత్ పై హామీ కోసం..నిరీక్షణ : గ్రీన్ సిగ్నల్ రాగానే..!రాజుల ఖిల్లా విజయనగరం జిల్లాలో టీడీపీని వీడేందుకు మరో కుటుంబం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆ జిల్లాలో టీడీపీకి తొలి నుండి ఆశోక్ గజపతి రాజు కుటుంబం అండగా … Read More
నేవీలో మహిళలు ఉన్నారు..కానీ కాక్పిట్లో లేరు: నేవీ తొలి మహిళా పైలట్ శివాంగికొచ్చి: మహిళలు సమాజంలో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు. ఏ రంగం చూసినా మహిళల ప్రాతినిథ్యం తప్పక కనిపిస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్… Read More
షాద్ నగర్ కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం ... కస్టడీ పిటీషన్ విచారణ నేపధ్యంలో టెన్షన్జస్టిస్ ఫర్ దిశ... తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్, హత్య ఉదంతంతో తెలంగాణా రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. ఒక పక్క చర్లపల్లి జైలు దగ్గర నిరసన… Read More
0 comments:
Post a Comment