Monday, October 7, 2019

రెచ్చగొట్టి సమ్మె! కేసీఆర్ ధనదాహంతో ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం: లెక్క చెప్పిన రేవంత్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సమ్మె చేయించారని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సోమవారం సాయంత్రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35edFKI

Related Posts:

0 comments:

Post a Comment