Sunday, December 22, 2019

మీ బతుకుల్ని ఆగం చేసింది మోదీ, షానే.. దేశ యువతకు రాహుల్ గాంధీ సందేశం

పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నాయంటూ ఢిల్లీ రాంలీలా మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న టైమ్ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మాటల తూటాలు వదిలారు. ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiC3H8

Related Posts:

0 comments:

Post a Comment