పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నాయంటూ ఢిల్లీ రాంలీలా మైదాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న టైమ్ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మాటల తూటాలు వదిలారు. ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiC3H8
మీ బతుకుల్ని ఆగం చేసింది మోదీ, షానే.. దేశ యువతకు రాహుల్ గాంధీ సందేశం
Related Posts:
హైదరాబాద్లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులుహైదరాబాద్ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత… Read More
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అశోక్ గెహ్లాట్..?ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్… Read More
రైల్టెల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అ… Read More
పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటేఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగం… Read More
రైట్స్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ రైట్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర… Read More
0 comments:
Post a Comment