తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Z3idJ
‘దిశ నిందితుల’ కోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్.. రేపే రీపోస్టుమార్టం.. డెడ్ బాడీల అప్పగింత..
Related Posts:
వాలంటైన్స్ డే: ప్రేమికుల రోజు వెనకున్న సెయింట్ వాలెంటైన్ ప్రేమ కథేంటో తెలుసా...ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇష్టపడిన వ్యక్తికి ఈరోజే లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. ఇంతకీ ప్రేమికుల రోజు ఎలా మొదల… Read More
Ind Vs. Eng: ఇంగ్లండ్ జట్టుపై పట్టు బిగించిన భారత స్పిన్నర్లుClick here to see the BBC interactive భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజున స్పిన్నర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇంగ్లం… Read More
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతికారణాలు ఏవైనప్పటికీ, జనవాసాల్లోకి చొరబడి కోతులు చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. మనలో దాదాపు ప్రతి ఒక్కరూ కోతుల బాధితులమే అనడం అతిశయోక్తికాదేమో. కోతుల బెడ… Read More
ఎన్నికల ఎఫెక్ట్ మరి: చెన్నైపై నిధులు గుమ్మరింత: వేల కోట్లు: డిస్కవరీ క్యాంపస్చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుదీర్ఘ విరామం అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెట్టారు. మరో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతో… Read More
సర్పంచ్ కుమారుడి జులుం: గ్రామంలోకి రావాలంటే అనుమతి తీసుకోవాలట,అధికార పార్టీ బలమో, పదవీ ఉందనే అండో తెలియడం లేదు. కొన్నిచోట్ల సర్పంచ్/ వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ సర్పంచ్ కుమారుడు జులుం … Read More
0 comments:
Post a Comment