Sunday, December 22, 2019

‘దిశ నిందితుల’ కోసం ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీమ్.. రేపే రీపోస్టుమార్టం.. డెడ్ బాడీల అప్పగింత..

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Z3idJ

Related Posts:

0 comments:

Post a Comment