Sunday, September 29, 2019

ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు కోరిన టీఆర్ఎస్...

హుజుర్‌నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువును తిరిగి రాబట్టుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటే ..తిరిగి పార్టీకి పునర్‌వైభవంపై ప్రజల్లో నమ్మకం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటిన సత్తాను మరోసారి ఉప ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ol8cRo

Related Posts:

0 comments:

Post a Comment