గుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. ఆవేశానికి గురైన కుమారస్వామి గొంతు నొక్కి హతమార్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్న సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cCxSS
చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ
Related Posts:
సూర్య .. ఐదుగురు పోలీసుల విచారణ .. జయరాం హత్య కేసు స్పీడప్హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జయరాం హత్యకు సహకరించిన సినీనటుడు సూర్య .. హత్య తర్… Read More
ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? మీ ఆధార్ కార్డు వివరాలు లీక్ అయ్యాయేమో చెక్ చేసుకోండిబెంగళూరు: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచిన వినియోగదారుల కార్డుల వి… Read More
ట్రావెల్ సంస్థల రౌడీయిజం..! మహిళా ప్రయాణీకురాలిపై దాడి..!!అమరావతి/ హైదరాబాద్ : పరుగులు తీస్తున్న కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆడవాళ్ల పై వివక్ష చూపడం, ఏడిపించడం వంటి చర్యలు వెనుకబాటు తనా… Read More
యూపీఎస్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్: ఈ సారి అదనంగా భర్తీ చేయనున్న పోస్టులు ఎన్నో తెలుసా..?ఢిల్లీ: ఈ సారి అంటే 2019 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. క్రితం సారి కంటే 100 పోస్టులు అదనంగా ఇచ్చింది … Read More
ఏరో ఇండియా షోలో స్యూర్య కిరణ్ యుద్ధ విమానాల ప్రదర్శన రద్దు, ప్రమాదం కారణం !బెంగళూరు: బెంగళూరు-బళ్లారి రోడ్డులోని యలహంక వాయుసేన ఎయిర్ బేస్ లో బుధవారం (ఫిబ్రవరి 20) నుంచి ప్రారంభం అయిన ఏరో ఇండియన్ షోలో (వైమానిక ప్రదర్శనలో సూర్య… Read More
0 comments:
Post a Comment