Sunday, February 9, 2020

చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ

గుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. ఆవేశానికి గురైన కుమారస్వామి గొంతు నొక్కి హతమార్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్న సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cCxSS

Related Posts:

0 comments:

Post a Comment