గుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. ఆవేశానికి గురైన కుమారస్వామి గొంతు నొక్కి హతమార్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్న సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cCxSS
చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ
Related Posts:
ఎమోషనల్ స్టోరీ: పనిమనిషి కోసం పనోళ్లయ్యారు... నెటిజెన్ల మనసులు గెల్చుకున్న ఉద్యోగస్తులుముంబై: వారిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు... ఇద్దరికీ మంచి ఉద్యోగం ఉంది. అయినా ప్రతిరోజు ఉదయం కండివాలి రైల్వే స్టేషన్ బయట ఒక ఫుడ్ స్టాల్ పెట్టి టిఫెన్లు … Read More
రైల్వేలో ఉద్యోగాలు: రైల్ వీల్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్రెయిల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 30 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
బెంగళూరులో ఉంటే అనంతలో కేసు ఎలా పెడతారు?: డీజీపీకి జనసేనఅమరావతి: అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిలకం మధుసూదనరెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జ… Read More
సమ్మె ఎఫెక్ట్ : అద్దె, స్కూల్ బస్సులతో రవాణా అధికారుల ఏర్పాట్లుతెలంగాణ ఆర్టీసీ కార్మీకులు శనివారం నుండి సమ్మెకు దిగుతామని నోటీసులు ఇవ్వడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇప్పటికే నిలిపివేశారు. దీంతో ప్రయాణిక… Read More
టీఆర్ఎస్ ప్రభుత్వానికి గిన్నిస్ ఖాయం.. రేవంత్ రెడ్డి జోస్యం..! ఎందుకంటే..!!హైదరాబాద్ : టీఆర్టీ ఫలితాలు వెల్లడించి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటిదాకా నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు క… Read More
0 comments:
Post a Comment