గుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. ఆవేశానికి గురైన కుమారస్వామి గొంతు నొక్కి హతమార్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్న సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37cCxSS
చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ
Related Posts:
ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు కమిషనర్ల విచారణ : సిబిఐ షాకింగ్ నిర్ణయం..!దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి… Read More
తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠహైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర… Read More
సీఎంను కలిసిన విజయసాయిరెడ్డి బావమరిది : పార్టీలో చేరండి..టిక్కెట్ తరువాత..!కొద్ది రోజుల క్రితం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి బావమరిది వైసిపి లో చేరారు. ఇప్పుడు వైసిపి నేత విజయ సాయి రెడ్డి బావ మరిది టిడిపిలో చేరుతున… Read More
ప్రభుత్వానికి పార్టీల జలక్ : అఖిల పక్షానికి పార్టీల దూరం : రాజకీయ లబ్ది కోసమే అంటూ..!ఏపి ప్రభుత్వం అనుకున్నది ఒకటి..అయింది మరొకటి. ప్రత్యేక హోదా తో పాటుగా రాష్ట్ర హామీల సాధాన కోసం కార్యా చరణ ఖరారు కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష… Read More
చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చ… Read More
0 comments:
Post a Comment